Exclusive

Publication

Byline

SLBC Update : ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదానికి ఐదు రోజులు.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?

భారతదేశం, ఫిబ్రవరి 27 -- ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. పైకప్పు కూలిన ప్రాంతానికి రెస్క్యూ బృందాలు చేరుకుంటున్నాయి. ఘటనా స్థలంలో బండరాళ్లు, బురద, నీళ్లు ఉన్నాయి. ఘటనా స్థలం నుం... Read More


Hyderabad ORR : కొత్త ఎగ్జిట్ నిర్మాణం.. మార్చిలో ప్రారంభం.. ఈ మార్గంలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు!

భారతదేశం, ఫిబ్రవరి 27 -- హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. అటు ఓఆర్ఆర్ అవతల వెస్టర్న్ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ఫలి... Read More


TG School Holidays : విద్యార్థులకు పండగ లాంటి న్యూస్.. మార్చిలో సెలవులే సెలవులు.. ఇవిగో వివరాలు!

భారతదేశం, ఫిబ్రవరి 27 -- విద్యార్థులకు మార్చి నెలలో మొత్తం 8 రోజులు సెలవులు రానున్నాయి. ఇదే నెలలో ఒంటిపూట బడులు కూడా ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ అధికారులు చెప్పారు. మార్చిలో హోలీ, ఉగాది, రంజాన్ పండ... Read More


Coastal Andhra : ఆంధ్రా తీరంలో.. సముద్రం రంగు ఎందుకు మార్చుతోంది? 6 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, ఫిబ్రవరి 27 -- ఇటీవల ఏపీ తీరంలో సముద్రం రంగులు మారుస్తోంది. దీన్ని చూసిన ప్రజలు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం అసలు సముద్రం రంగు ఎందుకు మారుతోందని చర్చించుకుటున్నారు. గత... Read More


Hyderabad : హైదరాబాద్ రైజింగ్ ఆగదు.. ఉద్యోగ కల్పనలో నెంబర్ వన్‌గా నిలిచాం : రేవంత్

భారతదేశం, ఫిబ్రవరి 27 -- దేశంలో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణకు దేశ విదేశాల నుంచి అత... Read More


Posani Krishna Murali Arrest : పోసాని అరెస్ట్‌ను ఖండించిన వైఎస్‌ జగన్‌.. అండగా ఉంటామని భరోసా

భారతదేశం, ఫిబ్రవరి 27 -- పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌ను ఖండించారు వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్‌ జగన్‌. పోసాని భార్యను ఫోన్‌లో పరామర్శించారు. కృష్ణ మురళి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిత్ర పరిశ్... Read More


Gannavaram : వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన హైకోర్టు లాయర్ భార్య!

భారతదేశం, ఫిబ్రవరి 25 -- గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై భూ కబ్జా కేసు నమోదు అయ్యింది. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్‌లో రూ.10 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. హైక... Read More


TG MLC Elections : మూడు స్థానాల్లో పోటీచేసే ధైర్యం లేదు.. రేవంత్‌కు ఓటమి భయం పట్టుకుంది : కిషన్ రెడ్డి

భారతదేశం, ఫిబ్రవరి 25 -- సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండి కూడా మూడు స్థానాల్లో పోటీ చేసే ధైర్యం చేయలేదన్నారు. ... Read More


Telangana Tourism : మహాశివరాత్రి స్పెషల్.. ప్రముఖ శివాలయాలకు టూర్ ప్యాకేజీ.. ఈ అవకాశం మళ్లీ రాదు!

భారతదేశం, ఫిబ్రవరి 25 -- మహా శివరాత్రిని సందర్భంగా ఈ నెల 26న ప్రముఖ శివాలయాలకు పర్యాటకాభివృద్ధి సంస్థ.. హైదరాబాద్‌ నుంచి టూర్‌ ప్యాకేజీలను ప్రకటించింది. కొత్తకొండ మొదలు.. కాళేశ్వరం వరకు ప్రముఖ ప్రముఖ ... Read More


KTR vs Revanth : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది చిక్కుకున్నా.. రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు : కేటీఆర్

భారతదేశం, ఫిబ్రవరి 25 -- రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తోందని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొడంగల్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందన్న కేటీఆర్.. 14 నెలల్లోనే కాంగ్రెస్‌పై ... Read More